డీజిల్ ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం..!

కానీ ఆ సమయంలో ప్రభుత్వం డీజిల్ ధరలపై మాత్రం నియంత్రలను తొలగించలేదు. ఇప్పటికే చమురు కంపెనీలు సబ్సిడీ ధరలకే డీజిల్ను విక్రయిచడం వల్ల భారీగా నష్టపోతున్నాయి. ధరల పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర ఆర్థకమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆద్వర్యంలో మంతృల సాధికారక బృందం ఈ నెల 11న సమావేశం కానున్నట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ధరలు పెంచే అంశపై చమురు శాఖ అధికారులు ఎన్నికల సంఘంతో చర్చలు జరిపారు, వీటి ఫలితాలను మే 13న వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications








