Just In
- 35 min ago గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- 2 hrs ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 3 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 4 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
Don't Miss
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
మారుతి సుజుకి మనేసర్ ప్లాంట్లో ఉత్పత్తికి ఢోకా లేదు
ఈ ప్లాంట్లో 2,500 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. వారిలో 950 మంది పర్మినెంట్ ఉద్యోగులు. ఎంఎస్ఐ యాజమాన్యం, కార్మికుల మధ్య ఆగస్టు 29వ తేదీనుంచి వివాదం కొనసాగుతోంది. కార్మికులు కావాలనే పనికి ఆటంకం కలిగిస్తూ, క్వాలిటీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని యాజమాన్యం వారిని పనిలోనికి రానివ్వలేదు. గుడ్ కాండెక్ట్ బాండ్పై సంతకం చేస్తేనే పనిలోనికి రానిస్తామని షరతు విధించింది. దీనికి కార్మికులు ససేమిరా అనడంతో వివాదం కొనసాగుతోంది. జూన్లో 13 రోజుల పాటు చేసిన సమ్మెకు యజామాన్యం ఇప్పుడు కక్ష తీర్చుకుంటుందని కార్మికులు అంటున్నారు.
వీరితో పాటు 90 మంది ఇంజినీర్లను మనేసర్ ప్లాంట్లో కొరకు తీసుకున్నామని ఎంఎస్ఐ తెలిపింది. ప్రస్తుతం మనేసర్ ప్లాంట్ మొత్తం 1,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త కార్మికులు ఉద్యోగంలో చేరడంతో యాజమాన్యం నూతన ఉత్సాహంతో కొత్త ఎంట్రీ లెవెల్ సీడాన్ డీజైర్, కొత్త స్విఫ్ట్ల ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది. కొత్త డీజైర్ కార్ల ట్రయిల్ ఉత్పత్తిని ప్రారంభించింది. మనేసర్ ప్లాంట్లో సరాసరి 1,200 స్విఫ్ట్లు, ఎ-స్టార్, ఎస్ 4 ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నాయి.