నవంబర్లో జేఎల్ఆర్ నుండి రెండు కొత్త కార్లు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ రెండు కార్లను కూడా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో అందిచవచ్చని అంచనా. బారత మార్కెట్లో ఈ కార్ల ధరలు రూ.50-60 లక్షల మధ్యన ఉండనున్నాయి. ఫేస్లిఫ్ట్ వెర్షన్ జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్తో లభ్యం కానుంది. ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ ప్రతి లీటర్ డీజిల్కు 18.75 కి.మీ. మైలేజీనివ్వనుంది.
ఇకపోతే రేంజ్ రోవర్ ఎవోక్ విషయానికి వస్తే.. ఇది 3-డోర్ మరియు 5-డోర్ ఆప్షన్లతో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉండి 237 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








