ఎలక్ట్రిక్ కారు విడుదలకు భారత్లో మౌలిక సదుపాయాలు లేవు

ప్రస్తుతం దేశీయ అవసరాలకే విద్యుత్ సరిపోవడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో కార్ బ్యాటరీ రీఛార్జింగ్ కోసం అధనంగా విద్యుత్తును ఉపయోగించడం కష్టమవుతుందని, ఈ పరిస్థితులే ఓ ఎలక్ట్రిక్ కారును భారత్లో విడుదల చేసేందుకు అడ్డంకులుగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనరల్ మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కంపెనీ తొలి డీజిల్ కారును కోయంబత్తూర్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా బాలేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications








