భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఎవరి సత్తా ఎంత..!?

Luxury Car Sales
భారత లగ్జరీ కార్ మార్కెట్‌ను గత కొద్ది సంవత్సరాలుగా మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి లగ్జరీ బ్రాండ్‌లు డామినేట్ చేస్తూ వస్తున్నాయి. ఈ మూడు బ్రాండ్‌లు కూడా జర్మన్‌కు చెందినవే కావడం విశేషం. అయితే, 10 సంవత్సరాలుకు పైగా మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఎంతో విశ్వనీయతను సంపాధించుకొని ప్రీమియం బ్రాండ్‌గా అవతరిస్తే.. తక్కువ ధరకే లగ్జరీ వాహనాలు అందిస్తూ బిఎమ్‌డబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ స్థానాన్ని ఆక్రమించుకొని అగ్రభాగంలో కూర్చుంది. ఇకపోతే ఆడి కూడా ఆకర్షణీయమైన వాహనాలను అధునాతన టెక్నాలజీతో అందిస్తూ మార్కెట్లో తన సత్తా ఏంటో చూపిస్తుంది.

మరి ఇంత పోటీ ఉన్న లగ్జరీ కార్ మార్కెట్లో గత నెల ఎవరి ప్రతిభ ఎలా ఉందో గమనిస్తే.. ఈసారి కూడా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా జూన్ నెలలో మొత్తం 890 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, మెర్సిడెస్ బెంజ్ ఎప్పటిలాగనే బిఎమ్‌డబ్ల్యూ తర్వాతి స్థానంలో మొత్తం 565 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఆడి ఇండియా 408 కార్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. ఓ వైపు భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతికూల పరిస్థులు ఉన్నప్పటికీ లగ్జరీ కార్ల అమ్మకాల జోరు మాత్రం తగ్గడకపోవడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

More from DriveSpark

Article Published On: Saturday, July 9, 2011, 12:00 [IST]
English summary
The India luxury car segment is dominated by three German brands – Mercedes-Benz, BMW and Audi. While Mercedes has established itself as a premium brand more than a decade ago, BMW managed to steal its top spot by its aggressive marketing and pricing strategies. Audi, the Volkswagen owned luxury carmaker has made a niche for itself in the luxury SUV sector.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+