ఐదు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న ఎమ్ & ఎమ్

వీటిల్లో మహీంద్రా నుంచి ఒక ఎస్యూవీ, మరొక ఎలక్ట్రిక్ కార్ (రేవా) మరియు శాంగ్యాంగ్ నుంచి కొర్నాడో సి రెక్స్టాన్ కార్లను ఈ ఏడాది విడుదల చేయనున్నామని, వీటి ద్వారా కంపెనీ మంచి వృద్ధిని సాధించగలదని భావిస్తున్నామని గతేడాది దక్షిణ కొరియాకు చెందిన శాంగ్యాంగ్ కంపెనీను 480 మిలియన్ డాలర్లు వెచ్చించి ఎమ్ అండ్ ఎమ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తులను కూడా కొరియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టే విషయంపై కంపెనీ మార్కెట్ అధ్యయనం చేస్తోంది.


Click it and Unblock the Notifications








