ట్రాక్టర్ల ధరలను పెంచునున్న ఎమ్ అండ్ ఎమ్

Mahindra Tractor
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్‌ అండ్‌ ఎమ్‌) భారత మార్కెట్లో వ్యవసాయ పరికరాల విభాగంలో అందిస్తున్న ట్రాక్టర్ల ధరలను మరో నెలలో 1.5 శాతం పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిన కారణందగా ఉత్పత్తుల ధరల పెంచక తప్పడం లేదని ఎమ్ అండ్ ఎమ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ట్రాక్టర్ అండ్ ఫామ్ మెకానిజేషన్ బిజినెస్) బిష్వంభర్‌ మిశ్రా వెల్లడించారు.

గడచిన రెండళ్ళలో కేవలం మెటీరియల్ ఖర్చే రూ.45,000 నుంచి రూ.50,000 పెరిగిందని, ఫలితంగా గత జూన్‌ నెలలో మహీంద్రా ట్రాక్టర్‌ ధరలను రూ.5,500 పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాగా.. ఈ నెల ఆరంభంలో ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, September 23, 2011, 10:43 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M and M) said it will again raise the tractor prices by 1.5 per cent soon due to high raw material prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+