ట్రాక్టర్ల ధరలను పెంచునున్న ఎమ్ అండ్ ఎమ్

గడచిన రెండళ్ళలో కేవలం మెటీరియల్ ఖర్చే రూ.45,000 నుంచి రూ.50,000 పెరిగిందని, ఫలితంగా గత జూన్ నెలలో మహీంద్రా ట్రాక్టర్ ధరలను రూ.5,500 పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాగా.. ఈ నెల ఆరంభంలో ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








