మహీంద్రా నావిస్టార్ నుంచి రూ.250 కోట్ల పెట్టుబడులు

మొత్తం వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుపై తాము ఇప్పటికే రూ.750 కోట్లను వెచ్చించామని, మరో రెండేళ్లలో రూ.250 కోట్లను వెచ్చించి వాణిజ్య వాహనాల ఉత్పత్తి, పంపిణీ నెట్వర్క్లను విస్తృతం చేస్తామని మహీంద్రా నావిస్టార్ డైరెక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు.
ఇదిలా ఉండగా, మహీంద్రా నావిస్టార్ భారత్లో రూపొందిస్తున్న కుడిచేతి-వాటం డ్రైవింగ్ (రైట్-హ్యాండ్ డ్రైవింగ్) సిస్టమ్ కలిగిన వాణిజ్య వాహనాలను దక్షిణాఫ్రికా మరియు సార్క్ (SAARC) దేశాలకు ఎగుమతి చేయడానికి వ్యూహరచనలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








