డ్రైవింగ్ స్కూల్స్ను రెట్టింపు చేయనున్న మారుతి

కాగా.. ఈ రోడ్డ భద్రత ప్రచార కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గానూ రానున్న 2-3 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ను రెట్టింపు చేయనున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీఖ్ వివరించారు. రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తమ కంపెనీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








