ఏడో ప్లాంటు ఏర్పాటుపై గుజరాత్ సీఎంతో ఎమ్ఎస్ఐ భేటి!

గుజరాత్ ప్రభుత్వంతో ఈ ఒప్పందం గనుక ఖరారైతే ఇది హర్యానా రాష్ట్రానికి వెలుపల వైపు మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) వెచ్చిస్తున్న తొలి అతిపెద్ద పెట్టు బడికానుంది. 1983 నుంచి మారుతి హర్యానాలో కార్యకలాపాను కొనాసగిస్తుంది. అయితే అంతుకుమించి వివరాలను వెల్లడించేందుకు మాత్రం సాహు నిరాకరించారు. మోడీతో జరగనున్న ఈ భేటీలో నకనిషితో పాటుగా కంపెనీ ఛైర్మన్ ఆర్ సి భార్గవ మరియు మారుతికి చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ భేటీ విజయవంతమైతే ఏడో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ఓ అధికారిక ప్రకటన వెలువరించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








