వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,000 కోట్ల పెట్టుబడులను మానేసర్ ప్లాంట్లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు, మార్కెటింగ్ కార్యకలాపాలకు, ఆర్ అండ్ డి విభాగానికి మరియు కొత్త మోడళ్ల విడుదలకు వెచ్చిస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సిఎఫ్ఓ అజయ్ సేథ్ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంపైనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








