రూ. 8,000 వరకూ వాహన ధరలను పెంచిన మారుతి

పెరిగిన ధరల శాతం 0.5 శాతం నుండి 2.2 శాతం వరకు వున్నాయని, జనవరి 17 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. కార్ల ఉత్పత్తిలో ముడి సరుకైన సహజ రబ్బరు ధర కిలోకు రూ. 100 నుంచి రూ. 200లకు పెరిగిందని, అలాగే రాగి ధరలు కూడా 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయని అందువల్ల ఈ భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని పారీక్ వివరించారు.


Click it and Unblock the Notifications








