రేపటికంతా సమ్మె సద్దుమణుగుతుంది: కార్మిక మంత్రి

Strike
గడచిన 17 రోజులుగా మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో యాజమాన్యానికి మరియు కార్మికులకు మధ్య జరుగుతున్న ఆందోళన రేపటితో సద్దుమణుగుతుందని హర్యానా కార్మిక, ఉద్యోగ శాఖా మంత్రి శివ్ చరన్ లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మరోసారి వర్కర్లు, యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తొలుత వర్కర్లను, యాజమాన్యాన్ని వేర్వేరుగా సంప్రదించి అనంతరం, ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

కాగా.. మరోవైపు మారుతి సుజుకి శుక్రవారం తమ ప్లాంటులన్నీ మూసివేయనున్నట్లు ప్రకటించింది. తీవ్రతరమైన సమ్మె కారణంగా, జపాన్‌కు చెంది సుజుకి ప్లాంట్లలో కూడా సమ్మె ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి తెలిపింది. సుజుకీ పవర్‌ట్రెయిన్ ప్లాంటులో 2,000 మంది కార్మికులు, అదే కంపెనీలో భాగమైన సుజుకీ క్యాస్టింగ్స్‌లో 700 మంది మరియు సుజుకీ మోటార్‌సైకిల్స్‌ ప్లాంటులో 1,400 మంది కార్మికులు మారుతి మానేసర్ ప్లాంటుకు వర్కర్లకు మద్దతుగా సమ్మె చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 17:22 [IST]
English summary
Haryana Minister for Labour and Employment Shiv Charan Lal Sharma is confident that the 18-day stand-off between the plant workers and management will be resolved by tomorrow.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+