మెర్సిడెస్ బెంజ్ చవక ఈ-క్లాస్ సెడాన్ 'ఈ200 సిడిఐ'

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యవంతమైన, సురక్షితమై ఫీచర్లతో లభించనున్న మెర్సిడెస్ బెంజ్ ఈ220 సిడిఐ మోడల్ ముంబై ఆన్-రోడ్ ధర రూ.44.50 లక్షలుగా ఉంది. ఇది లీటర్ డీజిల్కు 17.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్, ఆడి ఏ-సిరీస్లకు పోటీగా మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వాహనాలను అందిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈ220 సిడిఐ మోడల్లో లభించే ఫీచర్ల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








