మే నెల నుంచి మరింత ప్రియం కానున్న బెంజ్ కార్లు

Mercedes-Benz
అవి అసలే లగ్జరీ కార్లు... దానికి తోడు వాటి ధర మరింత పెరిగితే.. కొనడం కొంచెం కష్టమే అవుతుంది. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న అన్ని మోడల్ కార్ల ధర్లను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్, సవాళ్లుగా మారిన ఎక్చేంజ్ ధరల ఫలితంగా తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పడంలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ పీటర్ హోనెగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే ఎంత మేర ధరలను పెంచుతున్నారనే విషయాన్ని మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు. మార్కెట్ అంచనాలను బట్టి ఈ ధరల పెంపు సుమారు 1.5-2 శాతం మేర ఉండవచ్చు. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ C Class, E Class, S Class మరియు సూపర్ లగ్జరీ సెడాన్ కారు Maybach లను రూ. 25.47 లక్షల నుంచి రూ. 5.85 లక్షల ధరల శ్రేణి (ఎక్స్-షోరూమ్)లో అందిస్తోంది. అయితే ఇదే సమయంలో బెంజ్ గట్టి పోటీదారులైన బిఎమ్‌డబ్ల్యూ, ఆడి కంపెనీలు మాత్రం ప్రస్తుతం ధరలను పెంచే విషయం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 27, 2011, 11:53 [IST]
English summary
Leading luxury car maker Mercedes-Benz India said it will increase prices of all of its models with effect from May 1, 2011 due to rising input costs and impact of adverse currency fluctuations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+