బేగంపేటలో బజాజ్ కొత్త షోరూమ్ను ప్రారంభించిన మంత్రి గీతారెడ్డి

ఈ సందర్భంగా సిద్ధి వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. బజాజ్ షోరూమ్తో పాటుగా వినియోగదారులకు సర్వీసింగ్ సేవలందించేదుకు ఓ వర్క్షాపును కూడా ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జంటనగరాల్లో పది లక్షల మందికి పైగా వినియోగదారులు సంతృప్తికరంగా బజాజ్ వాహనాలను వాడుతున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్తో సహా పది సబ్ డీలర్ల నెట్వర్క్ కలిగి ఉన్నామమని చెప్పారు.


Click it and Unblock the Notifications








