మహీంద్రా వినియోగదారుల కోసం కొత్త మొబైల్ స్కీమ్..!!

ప్రస్తుతం భారత్లోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ మొబైల్ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. విడతల వారీగా ఈ స్కీమ్ను దేవ్యాప్తంగా అమలులోకి తీసుకు వస్తామని కంపెనీ తెలిపింది. ఒక్క ఫోన్ చేస్తే వినియోగదారులకు అవసరమయిన స్పేర్లను డోర్ డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








