త్వరలోనే తిరుచ్చి ప్లాంటులో టైర్ల ఉత్పత్తి ప్రారంభం: ఎమ్ఆర్ఎఫ్

MRF Tyres
దేశపు అతిపెద్ద టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్‌ఎఫ్‌, తిరుచ్చిలో రూ. 900 కోట్లు వెచ్చించి నిర్మించిన ఏడవ ప్లాంటులో త్వరలోనే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది. టైర్ల పరిశ్రమ తక్కువ వృద్ధిని కనబరిచే అవకాశాలు ఉన్నందున దాన్ని అధిగమించేందుకు త్వరలోనే తమ ఏడో ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభిస్తామని, సుందర్‌లాల్ టైర్ల షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా సైడ్‌లైన్స్‌లో ఎమ్ఆర్ఎఫ్ డిజిఎమ్ రజత్‌ ఎన్‌ నాగియా తెలిపారు.

తిరుచ్చి ప్లాంటులో ట్రక్కులు మరియు కార్ల టైర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. టైర్ల పరిశ్రమ వృద్ధి రేటు మందగిస్తున్న సూచనలు కనబడుతున్నాయని, అలాగే కార్ల తయారీదారులు కూడా వారి ఉత్పత్తుల అమ్మకాలలో తగ్గుదలను కనబరుస్తన్నాయని నాగియా అన్నారు. అయితే దీన్ని ఖచ్చితంగా అంచనా వేయలేమని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది తగ్గవచ్చునని ఆయన అన్నారు. సంస్థపై ఇన్‌పుట్ ధరల ఒత్తడి పెరుగుతుండటంతో టైర్ల విభాగాన్ని బట్టి ధరలను 5-10 శాతం మేర పెంచే అంశంపై కసరత్తులు చేస్తున్నట్లు నాగియా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2011, 10:53 [IST]
English summary
Country's largest tyre maker MRF said, soon it would begin commercial production at Tiruchi plant, which was recently built with Rs. 900 cr. "We are continuously upgrading our capacity and the new Tiruchi plant will begin operation very soon," MRF DGM Rajat N Nangia said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+