గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటుపై అక్టోబర్‌లో నిర్ణయం: మారుతి

Maruti Plant
గుజరాత్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని మారుతి సుజుకి ఇండియా బోర్డు ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. ఈ మేరకు సుజుకి మోటార్ కార్పోరేషన్ ఛైర్మన్‌ ఒసాము సుజుకి గురువారం గాంధీనగర్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రూ. 18,000 కోట్ల పెట్టుబడితో 1,000 ఎకరాల స్థలంలో ఓ ప్లాంటును ఏర్పాటు చేయాలని మారుతి సుజుకి ప్రతిపాదించింది.

కాగా.. గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతున్న గుజరాత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ ఆటోమొబైల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఫోర్డ్, ప్యూజో కంపెనీలు తమ ప్లాంటు ఏర్పాటు కోసం గుజరాత్‌ను ఎంచుకోగా, తాజాగా మారుతి కూడా గుజరాత్ బాట పట్టనుంది. మానేసర్ బెల్ట్‌లో నెలకొన్న కార్మిక సమస్య కారణంగా హర్యాణాకు వెలుపలి వైపే కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 12:02 [IST]
English summary
Maruti Suzuki India (MSI) chairman RC Bhargava said, Company board is likely to take a decision on setting up a new manufacturing unit in Gujarat by end-October.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+