భారత్లో ఏడు కొత్త డీలర్షిప్ కేంద్రాల ఏర్పాటు: నిస్సాన్

భారత్లోని కర్నాల్, ఆగ్రా, గోవా, కోల్హాపూర్, వడోదరా, సికింద్రాబాద్, పశ్చిమ ఢిల్లీలలో ఈ కొత్త డీలర్షిప్ కేంద్రాలను నిస్సాన్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నిస్సాన్కు భారత్లో 27 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. కొత్త డీలర్షిప్ కేంద్రాలతో వీటి సంఖ్య 30కు చేరుకోనుంది. దేశంలోని 14 రాష్ట్రాలలో నిస్సాన్ అవుట్లెట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








