18 మంది స్టూడెంట్ బ్రాండ్ మేనేజర్లను ఎన్నుకున్న నిస్సాన్

న్యూఢిల్లీ, ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో ఈ కాంపిటీషన్ జరిగింది. అత్యంత పోటాపోటీగా సాగిన ఈ కాంపిటీషన్ నుంచి 18 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ కాంపిటీషన్కు ప్రకటనల గురువుగా చెప్పుకునే ప్రహ్లాద్ కక్కర్. ఆటోకార్ ఇండియా ఎడిటర్ హార్మజ్ద్ సోరబ్జీ, ఫ్రోస్ట్ అండ్ సుల్లివాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వి.జి. రామక్రిష్ణన్ మరియు బ్లూంబెర్గ్ యూటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మిని మెనాన్ వంటి హేమాహేమీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహించారు.


Click it and Unblock the Notifications








