మరోసారి పెట్రోల్ ధరలను సవరించనున్న చమురు కంపెనీలు!?

Petrol Price Hike
వరుసగా పతనమవుతూ వస్తున్న రూపాయి మారక విలువ బుధవారం రెండేళ్ల కనిష్టాన్ని పడిపోవడం, మరోవైపు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరువ అవుతుండటంతో ముడి చమురు దిగుమతుల వ్యయం పెరిగిపోతున్నందున నేడు చమురు కంపెనీలు సమావేశమై పెట్రోల్ ధరల పెంపుపై ఓ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అయితే, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

రీటెయిల్‌‌గా ప్రతి లీటరు పెట్రోలుపై రూ.2.61 నష్టపోతున్నామని, ఈ లెక్కన రోజుకు పెట్రోల్‌పై రూ.15 కోట్లను నష్టం వాటిల్లుతోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే లీటరు పెట్రోల్‌పై కనీసం రూ.3 చొప్పున ధర పెంచక తప్పదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర దాదాపు 64 రూపాయలుగా ఉంది. తాజాగా మరోసారి పెట్రోల్ ధరలను సవరిస్తే ఇది 67 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 10:37 [IST]
English summary
Petrol prices are set to go up by Rs 3 per litre as the Rupee touches a two-year low against the Dollar, which results the increase of crude oil imports cost. Oil company heads will meet in Mumbai on today to take a final decision.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+