ఆఫ్-రోడ్ వాహనాలను భారత్లోకి విడుదల చేసిన పోలారిస్

భారత్కు కంపెనీ పరిచయం చేసిన ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల ధరల రూ. 2.4 లక్షలు మొదలుకొని 20 లక్షల (ఢిల్లీ) వరకూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలను అమెరికా, మెక్సికోలలో ఉన్న పోలారిస్ ప్లాంట్ల నుండి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ)గా దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అయితే, భారత్లోనే వీటిని ఉత్పత్తి చేస్తే, ఇవి తక్కువ ధరకు లభించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు కంపెనీ మొగ్గు చూపుతోంది.


Click it and Unblock the Notifications








