సింగూరు భూమిపై టాటాకు మరో ఎదురు దెబ్బ

రేపటి నుంచి భూమి పంపిణీ జరుగుతుందని ఏ విధమైన ప్రకటన వెలువడినట్లు పిటిషన్ ద్వారా తమ దృష్టికి రానందున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా పాల్ చెప్పారు. టాటా మోటార్స్ కౌన్సెల్ సమరాదిత్య పాల్ భూమి పంపిణీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీ కోర్టుకు వెళ్లినందున అది జరగదని పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ సీనియర్ కౌన్సెల్ సకినాథ్ ముఖర్జీ చెప్పారు.


Click it and Unblock the Notifications








