మారుతి మానేసర్ ప్లాంటులో కొనసాగుతున్న సమ్మె

Maruti Suzuki Shares
గత శనివారం మదధ్యాహ్నం నుంచి మారుతి సుజుకి ఇండియా మానేసర్ ప్లాంటులోని కార్మికులు చేపట్టిన సమ్మె ఇంకా కొనసాగతూనే ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్‌ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలనేది కార్మికుల డిమాండ్. ఇంకా మానేసర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో రెండు యూనిట్లలో కూడా కాంట్రాక్టు లేబర్‌ను కొనసాగించాలని, కొత్త యూనియన్‌కు చెందిన 11 మంది కార్యవర్గ సభ్యులపై ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

యాజమాన్యంతో ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని కార్మిక వర్గాలు అంటున్నాయి. కాగా.. ఈ నిన్న ఆదివారం సాధారణంగా సెలవు కావడంతో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. శనివారం సెకండ్ షిఫ్ట్ నుంచి సుమారు 2,000 మంది కార్మికులు సమ్మె ప్రారంభించడంతో దాదాపు 650 యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్లాంటులో రోజుకు 1,300 యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మె కారణంగా సోమవారం ఉదయం 10.04 నిమిషాలకు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేర్లు 1.36 శాతానికి దిగజారి రూ. 1216.80 వద్ద కొనసాగుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, June 6, 2011, 10:42 [IST]
English summary
The standoff between the management of the country's largest carmaker Maruti Suzuki and workers at its Manesar plant, which began on Saturday, continued today. At 10:04 am, shares of Maruti Suzuki India were trading 1.36% down at Rs 1216.80 on the Bombay Stock Exchange.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+