రూ. 150 కోట్ల ఆర్డర్ సొంతం చేసుకున్న టాటా మోటార్స్

ఈ సందర్భంగా ఎస్వీఎల్ఎల్ ఫౌండర్ మరియు ఛీఫ్ మెటర్ ఆర్సి బైద్ మాట్లాడుతూ... తాము తొలిసారిగా టాటా వాహనాన్ని 1988లో కొనుగోలు చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకూ టాటా ఎమ్ & హెచ్సీవీ మరియు ఎల్సీవీ ట్రక్కులను కొంటూనే ఉన్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో టాటాతో తమ సాన్నిహిత్యాన్ని ఇలానే కొనసాగిస్తామని, అలాగే తమ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








