ఛాకన్ ప్లాంటులో తొలి లక్షల ఉత్పత్తిని సాధించిన ఫోక్స్వ్యాగన్

ఈ ప్లాంటులో 2009లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఛాకన్ ప్లాంటులో తొలుత ఫ్యాబియా కార్లను తయారు చేస్తుండగా, ఆ తర్వాతి కాలంలో పోలో, వెంటో కార్లు వచ్చి చేరాయి. ఈ సందర్భంగా ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రై లి అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జాన్ ఛాక్కో మాట్లాడుతూ.. "ఇదొక ముఖ్యమైన మైలురాయి. కంపెనీ అభివృద్ధిలో తొలి దశ పూర్తయిందని చెప్పడాని ఇదొక గుర్తు. రెండవ దశలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టడం వంటి ప్రణాళికలను చేస్తామ"ని తెలిపారు.


Click it and Unblock the Notifications








