వోల్వో సస్టెయినబిల్ మొబిలిటి అవార్డ్కు ఎంట్రీల ఆహ్వానం

పట్టణ రవాణాకు సంబంధించి కొత్త పరిష్కారాలను సూచించే వ్యక్తులు, సంస్థలు తమ పేర్లను ఆగస్టు 30వ తేదీలో నమోదు చేసుకోవాలని అలాగే, ప్రాజెక్టులను సెప్టెంబర్ 1 లోపుగా అందజేయాలని కంపెనీ తేలిపింది. భారత్లో అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తుల ప్రయత్నాలను గుర్తించేందుకు ఈ అవార్డును ప్రారంభించినట్లు వోల్వో బసెస్ (దక్షిణ ఆసియా) మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఆకాష్ పాసే తెలిపారు.


Click it and Unblock the Notifications








