ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం

ప్యాసింజర్ కార్ల అమ్మకల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2011-12) గానూ నిర్ధేశించిన లక్ష్యాన్ని దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ అందుకునే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. ఈ ఏడాది 0-2 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని కోల్పోవచ్చని సియామ్ తెలిపింది. 'ప్రస్తుత ధోరణిలోనే అమ్మకాలు సాగినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమ"ని సియామ్ డైరక్టర్ జనరల్ విష్ణు వ్యాఖ్యానించారు.

సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో కార్ల అమ్మకాలు 1.19 శాతం క్షీణించి 15,74,847 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి అమ్మకాలు 15,93,850 యూనిట్లుగా ఉన్నట్లు సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు నెలల్లో 10-12 శాతం మేర అమ్మకాల వృద్ధి సాధించలేకపోయినట్లయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 9, 2012, 12:13 [IST]
English summary
Passenger car sales may decline for the first time in nine years with industry body SIAM stating that it may miss the target of 0-2 per cent growth, after revising it three times for 2011-12 fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+