పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించిన ఢిల్లీ సర్కారు
గత బుధవారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరను ఏకంగా ప్రతి లీటరు రూ.7.50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు గానూ ఇప్పటికే దేశంలోని కేరళ, ఉత్తరాఖాండ్ రాష్ట్రాలు పెట్రోల్పై టాక్స్లను తగ్గించాయి. కాగా.. ప్రస్తుతం వివిధ ప్రధాన నగరాల్లో లభిస్తున్న పెట్రోల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
అగర్తల - రూ.77.5
అహ్మదాబాద్ - రూ.77.5
బెంగుళూరు - రూ.81.01
భోఫాల్ - రూ.77.56
భువనేశ్వర్ - రూ.73.02
ఛంఢీఘడ్ - రూ.73.98
చెన్నై - రూ.77.53
ఢిల్లీ - రూ.71.83
హైదరాబాద్ - రూ.80.58
జైపూర్ - రూ.76.26
జమ్మూ - రూ.76.21
కోల్కటా - రూ.77.88
లక్నో - రూ.77.32
ముంబై - రూ.78.57
పంజిమ్ (గోవా) - రూ.62.5
పాట్నా - రూ.75.59
పాండిచ్ఛేరి - రూ.71.72
పూనే - రూ.78.5
షిమ్లా - రూ.76.21
దీనిని బట్టి చూస్తే పెట్రోల్ ధర గోవాలో అత్యల్పంగానూ (రూ.62.5), కర్ణాటకలో అత్యధికంగానూ (రూ.81.01) ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications









