Get the Best Drivespark Stories
Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 3 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఓరగడంలో డెమ్లర్ ప్లాంట్ను ప్రారంభించిన జయలలిత
Four Wheelers
oi-Ravi
By Ravi Shankar
ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ ఏజికు చెందిన వాణిజ్యా వాహనాల తయారీ కంపెనీ డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఓరగడం వద్ద ఏర్పాటు చేసిన ఓ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంటును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల ప్రారంభించింది.
మొత్తం 400 ఏకరాల విస్తీర్ణంలో రూ.4,400 కోట్ల పెట్టుబడితో ఈ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంట్ను నిర్మించామని డైమ్లర్ పేర్కొంది. ఈ ప్లాంట్లో 7 టన్నుల నుండి 49 టన్నుల వరకూ సామర్థ్యం కలిగిన విభిన్న వాణిజ్య వాహనాలను డైమ్లర్ ఉత్పత్తి చేయనుంది. ఇదే ప్లాంటులో మెర్సిడెస్ బెంజ్ కార్లను కూడా అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఈ ప్లాంటు ప్రారంభ దశలో భాగంగా తొలత వార్షికంగా 36,000 యూనిట్ల ట్రక్కులను ఉత్పత్తి చేయనుంది. తర్వాతి దశలో దీనిని సాలీనా 70,000 యూనిట్లకు పెంచనున్నారు. వచ్చే సెప్టెంబర్ 'భారత్ బెంజ్' ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ ప్లాంటులో తయారు చేసిన వాణిజ్య వాహనాలను ఆసియా, ఆఫ్రికా వంటి దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేయనుంది.
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
Read more on: #commercial vehicles #new plant #daimler #mercedes benz #వాణిజ్య వాహనాలు #కొత్త ప్లాంట్ #మెర్సిడెస్ బెంజ్ #డైమ్లర్ #business
English summary
The Tamil Nadu Chief Minister, Ms J. Jayalalitha has inaugurated Daimler India Commercial Vehicles plant at Oragadam, near Chennai. The German company expects to roll out BharatBenz heavy duty trucks from this plant by September.
Story first published: Thursday, April 19, 2012, 13:27 [IST]
Other articles published on Apr 19, 2012