Just In
- 5 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 1 hr ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కిజాషిపై రూ.5 లక్షల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్న మారుతి సుజుకి
దేశపు
అగ్రగామి
ప్యాసింజర్
కార్ల
తయారీ
కంపెనీ
మారుతి
సుజుకి
ఇండియా
(ఎమ్ఎస్ఐ)
దేశీయ
విపణిలో
అందిస్తున్న
ప్రీమియం
సెడాన్
'కిజాషి'పై
కంపెనీ
భారీ
డిస్కౌంట్ను
ఆఫర్
చేస్తోంది.
ఈ
సెగ్మెంట్లో
మారుతి
సుజుకి
కిజాషి
అమ్మకాలు
అశించిన
రీతిలో
సాగకపోవటంతో,
ఈ
మోడల్
అమ్మకాలను
పెంచుకునేందుకు
కంపెనీ
దీనిపై
ఏకంగా
రూ.5
లక్షల
తగ్గింపును
ఆఫర్
చేస్తున్నట్లు
సమాచారం.
గడచిన
ఆగస్టు
నెలలో
ఒక్క
కిజాషి
కారు
కూడా
అమ్మడుపోలేదు.
దీంతో
కంపెనీ
సెప్టెంబర్
నెలలో
ఈ
కారుపై
రూ.3
లక్షల
తగ్గింపును
ఆఫర్
చేసింది.
అయినప్పటికీ
అమ్మకాలు
అంతంత
మాత్రంగానే
సాగాయి.
మారుతి సుజుకి తమ కిజాషి లగ్జరీ సెడాన్ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అందుకే దేశీయ విపణిలో ఈ కారు ధర కూడా కాస్తంత అధికంగానే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ కారును దిగుమతి చేసుకోవటాన్ని కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం మార్కెట్లో డీలర్ల వద్ద ఉన్న కిజాషి సెడాన్ స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ఈ మోడల్పై కంపెనీ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. మారుతి సుజుకి కిజాషి ప్రీమియం సెడాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్, డిఓహెచ్సి ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్ల శక్తిని, 230 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.53 కి.మీ. మైలేజీని ఇవ్వగా, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 205 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.45 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ని కంపెనీ పేర్కొంది. ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, వోల్క్స్వ్యాగన్ జెట్టా, స్కొడా లారా వంటి లగ్జరీ కార్లకు పోటీగా మారుతి సుజుకి కిజాషిని ప్రవేశపెట్టింది. రాష్ట్ర మార్కెట్లో కిజాషి ధరలు (డిస్కౌంట్కు ముందు) ఇలా ఉన్నాయి.
మారుతి
సుజుకి
కిజాషి
ధరలు:
*
మారుతి
సుజుకి
కిజాషి
(మ్యాన్యువల్
ట్రాన్సిమిషన్)
-
రూ.16.88
లక్షలు
*
మారుతి
సుజుకి
కిజాషి
(ఆటోమేటిక్
ట్రాన్సిమిషన్)
-
రూ.17.90
లక్షలు
(అన్ని
ధరలు
కూడా
ఎక్స్-షోరూమ్,
హైదరాబాద్)