వచ్చే సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల సమ్మె

Petrol Pump Strike
వచ్చే సోమవారం (ఏప్రిల్ 23, 2012) రోజు దేశవ్యాప్తంగా సుమారు 4,000 లకు పైగా పెట్రోల్ పంపుల యజమానులు సమ్మెకు దిగనున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై తమ కమిషన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ వీరు సమ్మె చేయనున్నారు. ప్రతి లీటరు పెట్రోల్‌పై 27 పైసలు, ప్రతి లీటరు డీజిల్‌పై 14 పైసలు చొప్పన కమిషన్లను పెంచాలని పెట్రోల్ పంపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

అపూర్వ చంద్ర కమిటీ ప్రతిపాధించిన దాని ప్రకారం, అధిక కమిషన్లను, వాహన టైర్లలో గాలిని నింపటం, త్రాగునీరు, టాయ్‌లెట్ల సౌకర్యాలను కల్పించటం వంటి సేవలపై యూజర్ చార్జీల యొక్క లెవీ (సుంఖం)ను విధించాలంటూ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.1.49, ప్రతి లీటరు డీజిల్‌పై 91 పైసలు చొప్పును ప్రభుత్వం డీలర్ కమిషన్లను అందిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలుపరచడానికి, కొత్త పంపులు ప్రారంభించటానికి మార్గదర్శకాలను నిర్దేశించినట్లయితే, సమ్మెను విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోల్ ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ అజయ్ బన్సాల్ పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 17, 2012, 12:48 [IST]
English summary
Over 40,000 petrol pump operators across the country will go on a strike on next Monday, April 23 demanding a hike in commission on petrol by about 27 paise per litre and diesel by 14 paise per litre. An official panel had submitted its report to the government recommending a hike on commission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+