ఎక్స్‌యూవీ500 వల్ల ఆరియాకు నష్టం లేదు: టాటా మోటార్స్

Aria vs XUV500
యుటిలిటీ వాహనాల తయారీలో పేరుగాంచిన దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) భారత మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టిన గ్లోబల్ మోడల్ ఎక్స్‌యూవీ500, తమ గ్లోబల్ మోడల్ ఆరియాపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్పష్టం చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 విడుదల తర్వాతనే టాటా ఆరియా అమ్మకాలు ఊపందుకున్నాయని కంపెనీ తెలిపింది. గతంలో 200 యూనిట్ల టాటా ఆరియా ప్రీమియం క్రాసోవర్‌లను విక్రయిస్తుండగా, ప్రస్తుతం 500 యూనిట్లను విక్రయిస్తున్నామని టాటా మోటార్స్ యుటిలిటీ వెహికల్స్ ప్రోడక్ట్ గ్రూప్ - హెడ్ అశీష్ ధార్ తెలిపారు.

కాగా.. టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ "సుమో గోల్డ్"ను ప్రతి నెలా 5,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సుమో కన్న టాటా సుమో గోల్డ్ రూ.40,000 చవకైనది. అంతేకాకుండా ఇది కొత్త టాటా సిఆర్4 ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ అధిక మైలేజీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 27, 2012, 12:51 [IST]
English summary
Tata Motors denined that, the company's premium crossover "Aria" have been hit after entry of competitor Mahindra's XUV500. "No. It was not. We were selling only 200 units. Now we are selling about 500 units (of Tata Aria). It has been increasing", Tata Motors Utility Vehicles Product Group - Head Ashesh Dhar said today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+