Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 6 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 7 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహీంద్ర హరిద్వార్ ప్లాంటులో 7,00,000 ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన సిబ్బంది
హరిద్వార్లో
గల
మహీంద్ర
ప్లాంటులోని
సిబ్బంది
7,00,000
యూనిట్ల
ఉత్పత్తిని
సాధించారు.
కేవలం
పది
సంవత్సరాల
కాలంలోనే
వారు
ఈ
ఉత్పత్తిని
సాధించినట్లు
తెలిపారు.
హరిద్వార్లో
గల
ప్లాంటుని
డిసెంబర్
2005న
ప్రారంబించారు.
ప్రస్తుతం
ఇందులో
ఆల్ఫా,
బొలెరొ,
ఛాంపియన్,
జియో
మరియు
స్కార్పియో
ఎస్2
వంటి
మోడళ్లను
వారు
ఉత్పత్తి
చేస్తున్నారు.
గత ఏడాది నవంబర్ నాటికి అక్కడ గల సిబ్బంది ఆరు లక్షల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం 10 నెలల వ్యవధిలోనే వారు 1,00,000 యూనిట్ల తయారిని సాధించారు.
దక్షిణ
భారతదేశంలో
గల
ఏకైక
ప్లాంట్
హరిద్వార్
ప్లాంట్
మరియు
దేశంలో
అత్యధికంగా
ఎక్కువ
ఉత్పత్తి
సాధించే
ప్లాంటుగా
కూడా
పేరు
గడించింది.
గడిచిన
రెండు
సంవత్సరాలుగా
దీనిలో
గల
సిబ్బంది
ఎక్కువ
ఉత్పత్తి
సాదిస్తున్నారు.
Also
Read:సరి
కొత్త
రంగుల్లో
లభించనున్న
యమహా
ఎఫ్జెడ్-యస్
మరియు
ఫేజర్
ఇది మహీంద్ర యొక్క విజయానికి గుర్తు అని ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు ముఖ్యకార్యనిర్వాహణ అధికారి ప్రవీన్ షా తెలిపారు.