Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెట్రోల్ మరియు డీజల్ పై జిఎస్టి మినహాయింపు ఎందుకు?
దేశీయంగా అన్ని వస్తువులు మరియు సేవల మీద ట్యాక్స్ను వెల్లడించింది. అయితే పెట్రో ఉత్పత్తులను జిఎస్టి నుండి మినహాయించింది.
భారత ప్రభుత్వం చారిత్రాత్మక ట్యాక్స్ విధానం వస్తు మరియు సేవల పన్ను (GST)ను జూలై 01, 2017 న ప్రవేశపెట్టింది. దేశీయంగా అన్ని వస్తువులు మరియు సేవల మీద ట్యాక్స్ను వెల్లడించింది. అయితే పెట్రో ఉత్పత్తులను జిఎస్టి నుండి మినహాయించింది.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోల్, డీజల్ మరియు విమానం ఇంధన వంటి వాటిని జిఎస్టి నుండి మినహాయించినట్లు పేర్కొన్నాడు. వీటి పన్ను మీద జిఎస్టి మండలి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
గజపతి రాజు మాట్లాడుతూ, " పౌర విమానయాన రంగంలో వినియోగించే ఇంధన, పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఉత్పత్తులను జిఎస్టి క్రిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. కాబట్టి ఇంధన రంగం మీద ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలిపాడు."
గజపతి రాజు మాట్లాడుతూ, " పౌర విమానయాన రంగంలో వినియోగించే ఇంధన, పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఉత్పత్తులను జిఎస్టి క్రిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. కాబట్టి ఇంధన రంగం మీద ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలిపాడు."
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
భారత ప్రభుత్వం జిఎస్టి అమల్లోకి తెచ్చింది. అయితే జిఎస్టి లో కొన్ని లోపాలున్నాయి. ఉదాహరణకు, ఎకో ఫ్రెండ్లీ వాహనాలయిన హైబ్రిడ్ కార్ల మీద మరియు ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న బస్సుల మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగింది. కానీ పెట్రోల్, డీజల్ మరియు లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ తగ్గింది.