Just In
- 8 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 9 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 11 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల వరకు పెరిగిన ధరలు
పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీగా పెరిగిన తరువాత, మళ్లీ పెంపు బాటపట్టాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 లు వరకు పెరిగాయి.
తాజాగా
పెట్రోల్
మరియు
ఇంధన
ధరలు
పెరిగాయి.
చివరి
ఇంధన
ధరల
సవరణ
అనంతరం
పెట్రో
భారీగా
తగ్గిన
అనంతరం
మళ్లీ
పెంపు
బాట
పట్టి
పెట్రోల్
మరియు
డీజల్
ధరలు
పెరిగాయి.
లీటర్
పెట్రోల్
రూ.
1.39
లు
మరియు
డీజల్
మీద
రూ.
1.04
లు
వరకు
పెరిగింది.
శనివారం రాత్రి ప్రభుత్వ చమురు రంగ సంస్థలు నిర్వహించిన సమావేశంలో పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల పెంపును ప్రకటించాయి. పెరిగిన ధరలు శనివారం అర్థ రాత్రి నుండి అమల్లోకి వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు విధించే పన్నుతో కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఉండే అవకాశం ఉంది.
ధరల పెంపు అనంతరం ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.29 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.61 లుగా ఉంది.
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం మరియు డీజల్, పెట్రోల్ కొనుగోళ్ల ద్వారా జరిగే డాలరుతో రుపాయి మారకం విలువ తగ్గడంతో ఇంధన ధరలను తప్పనిసరిగా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంపు చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.
మే నుండి రోజూ వారీగా ధరల సవరణను ఉదయ్ పూర్, జంషెడ్పూర్, పాండిచ్చేరి, చంఢీఘర్ మరియు వైజాగ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నట్లు ఇండియన్ అయిర్ కార్పోరేషన్ ఇప్పటికే ప్రకటించింది.
సుమారుగా రెండున్నర నెలల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు చివరిసారిగా జరిగిన ఏప్రిల్ సవరణల్లో పెట్రోల్ మీద రూ. 3.77 లు మరియు డీజల్ మీద రూ. 2.91 ల వరకు ధరలు తగ్గించబడ్డాయి.