Just In
- 13 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 15 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 17 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల వరకు పెరిగిన ధరలు
పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీగా పెరిగిన తరువాత, మళ్లీ పెంపు బాటపట్టాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 లు వరకు పెరిగాయి.
తాజాగా
పెట్రోల్
మరియు
ఇంధన
ధరలు
పెరిగాయి.
చివరి
ఇంధన
ధరల
సవరణ
అనంతరం
పెట్రో
భారీగా
తగ్గిన
అనంతరం
మళ్లీ
పెంపు
బాట
పట్టి
పెట్రోల్
మరియు
డీజల్
ధరలు
పెరిగాయి.
లీటర్
పెట్రోల్
రూ.
1.39
లు
మరియు
డీజల్
మీద
రూ.
1.04
లు
వరకు
పెరిగింది.
శనివారం రాత్రి ప్రభుత్వ చమురు రంగ సంస్థలు నిర్వహించిన సమావేశంలో పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల పెంపును ప్రకటించాయి. పెరిగిన ధరలు శనివారం అర్థ రాత్రి నుండి అమల్లోకి వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు విధించే పన్నుతో కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఉండే అవకాశం ఉంది.
ధరల పెంపు అనంతరం ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.29 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.61 లుగా ఉంది.
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం మరియు డీజల్, పెట్రోల్ కొనుగోళ్ల ద్వారా జరిగే డాలరుతో రుపాయి మారకం విలువ తగ్గడంతో ఇంధన ధరలను తప్పనిసరిగా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంపు చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.
మే నుండి రోజూ వారీగా ధరల సవరణను ఉదయ్ పూర్, జంషెడ్పూర్, పాండిచ్చేరి, చంఢీఘర్ మరియు వైజాగ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నట్లు ఇండియన్ అయిర్ కార్పోరేషన్ ఇప్పటికే ప్రకటించింది.
సుమారుగా రెండున్నర నెలల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు చివరిసారిగా జరిగిన ఏప్రిల్ సవరణల్లో పెట్రోల్ మీద రూ. 3.77 లు మరియు డీజల్ మీద రూ. 2.91 ల వరకు ధరలు తగ్గించబడ్డాయి.