Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 19 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్విఫ్ట్ కారుకు పోటీని తీసుకొస్తున్న ఫ్రెంచ్ దిగ్గజం పిఎస్ఏ గ్రూపు
పిఎస్ఏ గ్రూప్ ఇండియన్ మార్కెట్లోకి ప్రీమియమ్ హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ మరియు ప్రీమియమ్ సెడాన్ లను విడుదలకు సిద్దమవుతోంది.
ప్యూజో,
సిట్రియోన్
మరియు
డిఎస్
బ్రాండ్
లను
సొంతం
చేసుకున్న
ఫ్రెంచ్
దిగ్గజం
పిఎస్ఏ
గ్రూప్,
దేశీయ
ప్యాసింజర్
కార్ల
మార్కెట్లోకి
ప్రీమియమ్
హ్యాచ్బ్యాక్,
కాంపాక్ట్
సెడాన్
మరియు
ప్రీమిమయ్
సెడాన్లను
విడుదల
చేయడానికి
సిద్దమైంది.
దేశీయంగా మంచి అమ్మకాల్లో ఉన్న అన్ని ప్రధానమైన ఉత్పత్తుల మీద దృష్టిపెట్టి స్మార్ట్ కార్ల తయారీకి పిఎస్ఏ గ్రూపు సిద్దం అవుతోంది. పిఎస్ఏ గ్రూపు యొక్క మొదటి ఉత్పత్తి ఎస్యూవీ ఆధారిత హ్యాచ్బ్యాక్. ఇది స్విఫ్ట్కు బలమైనపోటీనివ్వనుంది.
స్విఫ్ట్కు పోటీగా ప్రీమియమ్ హ్యాచ్బ్యాక్ తో పాటు కాంపాక్ట్ ఎస్యూవీ మరియు మీడియం సైజులో ఉన్న సెడాన్ కార్లను విపణిలోకి ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు వేస్తోంది.
దేశీయంగా సాంకేతిక అభివృద్ది మరియు సోర్సింగ్ మద్ధుతు కోసం పిఎస్ఏ గ్రూపు దేశీయ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ మరియు టాటా టెక్నాలజీస్తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుతం పిఎస్ఓ గ్రూప్ అంతర్గతంగా స్మార్ట్ కార్ 1, స్మార్ట్ 2 మరియు స్మార్ట్ కార్ 3 తమ పోర్ట్ఫోలియోలో భాగంగా అభివృద్ది చేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్కెట్లకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది. మరియు వీటిని పిఎస్ఏ గ్రూప్ యొక్క సిఎమ్పి ఫ్లాట్ఫామ్ ఆధారంగా దాదాపు అన్ని ఉత్పత్తుల్లో కామన్గా వినియోగించుకునే విడి భాగాల తయారీ మీద దృష్టిసారిస్తోంది.
విపణిలోకి ముందు హ్యాచ్బ్యాక్ విడుదల చేసి, ఏడాది అనంతరం కాంపాక్ట్ ఎస్యూవీ ఆ తరువాత మూడవ ఉత్పత్తిని విడుదల చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.
పిఎస్ఏ గ్రూప్ పూర్తిగా రెనో ఇండియా వ్యూహాలను పాటించనుంది. ఇండియన్స్కు అవసరమైన ఉత్పత్తులను వారి అభిరుచికి అనుగుణంగా, ధరకు తగ్గ విలువలతో కార్లను అభివృద్ది చేసి అందుబాటులోకి తేవడానికి పిఎస్ఏ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.
2020 నుండి దేశీయంగా మరిన్ని భద్రత ప్రమాణాలను భారత ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. సేఫ్టీ ఫీచర్లను కల్పిస్తూనే, ప్రస్తుతం మార్కెట్ లీడర్స్ అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ వంటి వాటికి అనుగుణంగా పిఎస్ఏ గ్రూప్ ధరలను నిర్ణయించనుంది.
ఇతరులు ఎక్కువగా చదువుతున్న కథనాలు:
- ఇంపల్స్ బైకును మార్కెట్ నుండి తొలగించిన హీరో మోటోకార్ప్
- ఏబిఎస్ ఫీచర్ గల అత్యంత సరసమైన ఐదు కార్లు
- 70 ఏళ్ల ప్రతిష్టను ఫ్రెంచ్ దిగ్గజానికి అమ్మేసిన భారత దిగ్గజం
- టాటా హెక్సా మొదటి ప్రమాదం: ఊహించిన ఫలితాలు...!!
- టాటా హెక్సా ఎస్యూవీ ఫోటోలను వీక్షించండి...
- టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్పీవీ ఫోటోలను వీక్షించండి...
డ్రైవ్స్పార్క్ ఫోటో గ్యాలరీ కోసం....
మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ ఫోటోలను వీక్షించండి...