Just In
- 29 min ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 3 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 4 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!
కార్లపై కొత్త గా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి,ఈ సంఘటనలు చాలా షాక్ కు గురిచేస్తున్నాయి.మీకు దీని గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు.
వీధి,రోడ్లు లలో కూడా కారు పై చేసే విధ్వంస కేసులు ఉన్నాయి,ప్రత్యేకంగా ఖరీదైన వాహనాలపై ఇవి జరగడం అత్యంత సాధారణమై పోయేది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారును నాశనం చేయడానికి ఒక కొత్త మార్గం వచ్చింది, దీనితో కొన్ని వాహనాల పై దాడి జరిగింది అది ఏమిటంటే.
కార్లు మీద యాసిడ్ దాడి
ఢిల్లీలోని నాగరిక నివాస స్థలంలో ఉన్న కొన్ని కార్ల పై, రాత్రిపూట ఆసిడ్ లేదా కొన్ని ఇతర రసాయనాలతో దాడి చేస్తున్నారు.ఈ దాడికి గురి ఆయన వాటిలో మినీ కూపర్ ఎస్, టాటా టిగోర్, హ్యుందాయ్ క్రేటా వంటి వాహనాలపై చేశారు.
దాడి వెనుక ఉన్న వాస్తవ కారణం తెలియదు కానీ , ఇది పార్కింగ్ వివాదం కావచ్చు.CCTV కెమెరాలను పార్కింగ్ స్లాట్లో ఏర్పాటు చేయబడ్డాయి,ఢిల్లీలో పరిమిత స్థలం కారణంగా, చాలామంది నివాసితులు రహదారులపై స్థిరమైన పార్కింగ్ స్థలాన్ని ఉండవు.
యాసిడ్ లేదా ఇతర రకమైన రసాయనాలతో దాడిచేసిన కార్ల పెయింట్ను బయటకు రావడం చూడవచ్చు. దాడి చేసేవారు వాహనాన్ని నష్టపరిచారు కాని వాహనాల పైకప్పుపై కేవలం ద్రవాన్ని చల్లారు.
ఆధునిక వాహనాలు అలారంను గల సెన్సార్లతో కూడినవి కనుక, దాడి చేసేవారు వాహనాలను నాశనం చేయకుండా కొత్త మార్గంను ఎన్నుకోవాలి దీని వలన కారుపై ఆసిడ్ చల్లడం జరిగిన ఎటువంటి అలారం హెచ్చరిక ఉండదు.
దాడిచేసేవారు ఉపయోగించే ద్రవము తెలియదు కానీ యాసిడ్ కాకుండా,దాడి చేసేవారు కేవలం పెయింట్ తొలగింపు చేసే విధంగ స్ప్రేలు లేదా ఇతర ద్రవాలను ఉపయోగించివుండవచు,
ఎటువంటి రసాయనాలు ఏ ఇబ్బందులు లేకుండా మార్కెట్లలో మరియు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయి.ఇటువంటి నష్టాన్ని సరిచేయడానికి తిరిగి రంగులు వేయడం తప్ప వేరే మార్గం లేదు.
అయితే, ఢిల్లీ లాంటి ఇరుకైన నగరాలలో, స్థలం ప్రధాన సమస్యగా ఉంది చాలా కుటుంబాలు ఒకటి కంటే ఎక్కువ కారు కలిగివున్నాయి, ఇది వాహనాలను పార్క్ చేయడానికి సురక్షిత స్థలాన్ని మరింత కష్టతరం చేస్తుంది.
సిరామిక్ అనే రసాయనం ఇటువంటి నష్టాన్ని కలిగిస్తుంది, అందువల్ల పూత ఎలాంటి రసాయనాలు నుండి వాహనం యొక్క పెయింట్ను ప్రభావితం చేయడంలో సహాయం చేస్తుందో లేదో చెప్పలేము. అలాగే, ప్లాస్టిక్ బాడీ కవర్లు ఇటువంటి ద్రవాలకు తట్టుకోలేవు
Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]
మీరు నేరస్థులను ఎలా గుర్తించగలరు?
వివిధ కోణాల్లో పార్కింగ్ ప్రాంతాలు చుట్టూ CCTV కెమెరాలు ఇన్స్టాల్ చేయడం ఇటువంటి వాటిని గుర్తించడానికి ఏకైక మార్గం. అంతేకాక, మార్కెట్లో ఉన్న హై-టెక్ డాష్బోర్డ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి,
Most Read: ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?
ఇవి వెంటనే మోషన్గా పని చేస్తాయి. అటువంటి డాష్బోర్డ్ కెమెరాలు ముందు భాగంలో మౌంట్ మరియు వెనుక విండ్ స్క్రీన్లు అమర్చడం ద్వారా అపరాధులను గుర్తించడానికి సహాయపడతాయి.
Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!
ఇన్సూరెన్స్ డబ్బు?
విధ్వంసక చర్యలపై చాలా భీమా పాలసీలు ఉంటాయి కానీ స్పష్టత,ఇతర వివరాలు కోసం పాలసీని తనిఖీ చేయాలి. అయితే, సమీపంలోని పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప ఇన్సూరెన్క్ దరఖాస్తు చేయలేరు.
భీమా సంస్థలు తరచుగా ఇటువంటి తీవ్రమైన సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ని అడుగుతారు. ఢిల్లీలో ఇలాంటి దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు.గతంలోవారి పార్కింగ్ వాహనాలపై ఇలాంటి దాడులు జరిగాయని తెలిసింది.
Source:Team-BHP