Just In
- 39 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 10 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అంబులెన్స్ లో 600 కి.మీ ప్రయాణించి 15 రోజుల బాబుని కాపాడారు తెలుసా ?
15 రోజుల శిశువును ఒక హృదయ కవాట శస్త్రచికిత్స కోసం, మంగళూరు నుండి తిరువనంతపురం వరకు లైసెన్స్ ప్లేట్ KL 60 J 7739 కలిగి ఉన్న అంబులెన్స్ లో 600 కి.మీ ప్రయాణించారు.
ఈ ప్రయాణంని పేస్ బుక్ లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే విధంగా చేసి దాదాపు 600 కిలోమీటర్ల దూరం అంబులెన్స్ లో ప్రయాణించారు, 12 వివిధ జిల్లాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులు మరియు వాలంటీర్లు ట్రాఫిక్ లో సహాయపడతాయని ఆశించి చేశారు. కొన్ని గంటలు తర్వాత, కేరళ ప్రభుత్వం ఈ కుటుంబానికి సహాయపడుతాయని చూపిన తరువాత, అంబులెన్స్ ను కొచ్చికి మళ్ళించారు, అక్కడ అమృతా ఆసుపత్రిలో శిశువు చికిత్స పొందుతున్నాడు.
చైల్డ్ ప్రొటెక్ట్ టీం, చైల్డ్ బదిలీని సమన్వయపరుస్తున్న ఎన్.జి.ఒ, మంగళూరు నుండి ఉదయం 11 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. 15 గంటల నుండి 10 గంటలకు రహదారి ప్రయాణాన్ని వారు తగ్గించారాని వారు అనుకొన్నారు.
ఫేస్బుక్ ప్రత్యక్షంగా ప్రసారముకి 8,000 కంటే ఎక్కువ షేర్లు లభించాయి మరియు ప్రతి సెకనుకు ప్రత్యక్ష వీక్షకుల సంఖ్య పెరుగుతూవచ్చింది.కేరళ ప్రభుత్వం శస్త్రచికిత్సకు చెల్లింస్తామని ముందుకు వచ్చింది,తరువాత వాహనం కొచ్చికి మళ్ళించబడింది.
Most Read: చైనా మహిళా కస్టమర్ కు క్షమాపణలు చెప్పిన మెర్సిడెస్ బెంజ్:[వీడియో]
సానియా మరియు మిథా దంపతుల శిశువు,మంగళూరులోని ఒక ఆసుపత్రిలో నుంచి ,వీరు ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, శిశువును తిరువనంతపురంలో మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కోసం శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ కు తీసుకువెళ్లారు.
చైల్డ్ ప్రొటెక్ట్ టీంకు చెందిన సునీల్ మాలిక్కల్ మాట్లాడుతూ 12 జిల్లాలలో వారి జట్లు నేలపై మరియు పోలీసు సిబ్బందితో సమన్వయపడుతున్నాయి.శ్వాస మరియు ఒత్తిడి వైపరీత్యం యొక్క ప్రమాదం కారణంగా ఈ బిడ్డను ఊపిరి తీసుకోలేకపోయారు.మంగళూరులో ఎయిర్ అంబులెన్సు లభ్యత తక్కువగానే ఉంది.
Most Read: అతను ట్రాఫిక్ పెండింగ్ ఫైన్ ఎంత కట్టాలో తెలుసా...!
అంతేకాకుండా ఈ వ్యయం నిలువరించలేదని సునీల్ మాలిక్కల్ చెప్పారు.రాత్రిపూట ఈ ప్రయాణం సులభతరం అయినప్పటికీ, మంగళూరు ఆసుపత్రిలో ఉన్న వైద్యులు చైల్డ్ ఇంకా స్థిరంగా లేనందున ముందుకు సాగలేదక పోయారు.
తిరువనంతపురంలో శ్రీ చిత్రా తిరునల్ ఇన్స్టిట్యూట్కు శిశువును మార్చాలి అని వైద్యుల సిఫారసు చేయబడ్డారు, అంతేకాక ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నందువల్ల, కుటుంబంకు కావలసిన ధరలకు మెరుగయిన చికిత్స పొందుతారు. "కేరళ ప్రభుత్వం పిల్లలను సహాయం చేస్తానని వాగ్దానం చేసింది," అని సునీల్ టిఎన్ఎమ్ కి చెప్పాడు.