Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పారాహుషార్...కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేసాయి
రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యకారణంగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడమే అని చెప్పవచ్చు. అంటే కాకుండా దీని వలన నగరాలలో ఎంతో ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిని పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీస్ వారు ఎన్నో నిబంధనలను తీసుకొస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చాయీ, అవి ఏంటో తెలుసుకొందాం రండి..
బెంగళూరు ట్రాఫిక్ రూల్స్ ఈ రోజు (20th జూన్) మొదలు కొత్తగా అప్ డేట్ చేయబడ్డాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లు ఉపయోగించే ఏ వ్యక్తి అయినా రూ. 1000 పైగా ఫైన్ పడుతుందని ప్రకటించారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మొబైల్ ఫోన్ల డ్రైవింగ్ లో వాడకం అనేది ఇప్పుడు నగరంలో దీనిని ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణిస్తారు.
మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం, కర్ణాటక మోటారు వాహనాల చట్టంలోని 230ఏ, నగరంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది.
అయితే, ప్రజలు వారి ఫోన్లను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం అసాధ్యం కాబట్టి, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవటం అనేది నిబంధన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కొత్త నిబంధనలలో రాష్ డ్రైవింగ్ మరియు తప్పుడు పార్కింగ్ వంటి వాటికీ, ముందు కంటే 10 రెట్లు ఎక్కువ పెనాల్టీలను కట్టవలసి ఉంటుంది.
మోటార్ సైకిల్ రైడర్ లు తమ ఇయర్ ఫోన్ లు లేదా బ్లూటూత్ పరికరాలను కనెక్ట్ చేయడం నుంచి కూడా అంగీకరించలేదు, దీనిని కూడా నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించడమేనని కూడా భావించబడుతుంది.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
నగరంలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా మొత్తం పెంచాలని కూడా పరిగణనలోకి తీసుకుంటే వారికి సరైన ఆధారాలు లభించేలా చర్యలు ఉంటాయని చెప్పారు.
వాహనదారులకు కొత్త నిబంధనలు పాటించేలా అప్ డేటెడ్ ఎక్విప్ మెంట్ ను కూడా బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు అందుకోనున్నారు. అయితే నావిగేషన్ కు సంబంధించిన నిబంధనలలో కొద్దిపాటి సడలింపు ఉంటుంది.
మొబైల్ ఫోన్ ని ఒక హోల్డర్ మీద ఉంచాలి, దీని వల్ల అది ఉల్లంఘనగా పరిగణించరాదు. నావిగేట్ చేసేటప్పుడు ఫోన్ ని పట్టుకోవడం జరిగిన, దీనికి కొత్త ట్రాఫిక్ జరిమానాలు వర్తించవు. అలాగే, మొబైల్ ఫోన్లు సంగీతం వినడానికి కారు యొక్క బ్లూటూత్ స్పీకర్లకు అనుసంధానించవచ్చు.
అయితే, ఇది ఇతర వాహనదారులకు ఎటువంటి భంగం కలిగించకూడదు. మొదటి సారి ఉల్లంఘనకు జరిమానా రూ 1000, రెండోసారి పట్టుబడితే రూ 2000 కు పెంచుతామని కొత్త ట్రాఫిక్ రూల్స్ లో తెలిపారు.
కొత్త నిబంధనలను అతిక్రమించిన వాహనదారులను అరికట్టాలని, ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు ఏవైనా ఆన్ లైన్ లో పోస్ట్ చేయాలని ఇతరులను కోరారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వారిని పట్టుకునేందుకు హై ఎండ్ సిసిటివి కెమెరాలు కూడా ఉంటాయని, దీని ఆధారంగా ఫిర్యాదు నమోదు చేస్తామని పేర్కొన్నారు.