Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వారికి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయండి అని చెప్పిన - హై కోర్ట్
భారతదేశంలో ప్రైవేట్ పాఠశాలలు మరియు ట్యూషన్ ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో VIII మరియు VIII తరగతుల వారికీ ఏ విధంగా బోధిస్తారో మనకి తెలుసు, SSC పరీక్షల తర్వాత పరిస్థితి మరింత ప్రమాదకరమవుతుంది.
కాబట్టి, ఒక SSC సర్టిఫికేషన్ చేతిలో ఉన్నప్పుడు, వారికీ చదవడంలో రాయడంలో ఎటువంటి సమస్య ఉండదు.మన దేశంలో నిరక్షరాస్యత ఏవిధంగా ఉందో మనకి తెలుసు.
డిగ్రీ కలిగిన వారికి కూడా ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి,చాలా మంది డ్రైవర్లు డిగ్రీ విద్య లేకుండా కనీసం SSC లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ను పొందారు.దీని వలన రోడ్లపై వీరు డ్రైవింగ్ చేస్తున్నపుడు ఎట్టి నిబంధనలను పాటించారు.
అందువలన నిరక్షరాస్యులైన వ్యక్తులకు జారీ చేసిన అన్ని లైట్ మోటర్ వాహనాల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు చెయ్యాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. రవాణా వాహనాన్ని నడపడానికి లైసెన్స్ కోరుతూ వ్యక్తికి ప్రతిస్పందనగా ఈ ఉత్తర్వు వెలుగులోకి వచ్చింది.
అతను పదమూడు సంవత్సరాల క్రితం LMV ను నడపడానికి లైసెన్స్ ను జారీ చేసారు. లైసెన్స్ కోరుతున్న వారికి, రహదారి వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం కలిగించడానికి మోటారు వాహన నిబంధనలను కల్పించాలని కోర్టు ఆదేశించింది.
సరళంగా చెప్పాలంటే, రహదారి సంకేతాలు మరియు అన్ని రహదారులపై మానవ భద్రత కోసం రూపొందించిన జాగ్రత్త నోటీసులను అర్థం చేసుకోలేకపోవడం వలన పాదాచారులకు వాస్తవంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ప్రమాదం చేసే పరిస్థితి ఉంది.
Most Read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]
అటువంటి లైసెన్సులను కలిగిన వ్యక్తుల లైసెన్సులను రద్దు చెయ్యాలని కోర్టు కోరింది, ఈ విషయంలో మార్గదర్శకాలపై తగిన సూచనలను జారీ చేయడానికి రాష్ట్ర రవాణా అధికారులను నియమించారు.
Most Read: ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు పెట్టాడు...పోలీసులకు దొరికి పోయాడు:[వీడియో]
ఒక నెల(జూలై 15, 2019) వ్యవధిలోనే కోర్టుకు స్టేట్ అధికారులు ఒక నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంది.చదవలేని వ్యక్తులకు లైసెన్సుల జారీ చేయబడినప్పుడు కోర్టు చర్య తీసుకోవాలని కోరింది.
Most Read: తల్లితండ్రుల వివాహ వార్షికోత్సవంను మర్చిపోలేనిదిగా చేసిన కొడుకు: వీడియో!
ఈ తీర్పును ఇచ్చినప్పుడు భారతదేశంలో జరిగే రహదారి ప్రమాదాల్లో భారీ సంఖ్యలో కోర్టు పరిగణనలోకి తీసుకుంది. భారతదేశంలో సంవత్సరానికి రోడ్డు ప్రమాదాలలో 1.47 లక్షల మంది చనిపోతున్నారు.
గ్లోబల్ రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం మంది దేశంలో ఉన్నారు. 2018 లో, దేశంలో 150,785 రోడ్డు మరణాలు నమోదయ్యాయి.
Source: Rushlane