Just In
- 3 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 5 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 8 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 9 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆక్సిడెంట్ జోన్ లకు బాగుచేయడానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా !
భారత దేశంలో ఎక్కువగా ప్రమాదాలు రహదారులపైనే జరుగుతుంటాయి, ఇవి జరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే రహదారులు సరిగ్గా లేకపోవడాన్ని ముఖ్యకారణంగా చెప్పవచ్చు. కొన్ని రహదారుపై అయితే ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని బాగుచేయడం అనేది జరగని పని అనుకొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది అది ఏమిటో చూద్దాం రండి..
రహదారులలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపుగా రూ. 14,000 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళ్లేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించిందని తెలిసింది.
ఈ దశను ప్రభుత్వం హై యాక్సిడెంట్ రేటును తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ సమావేశంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడారు. లోక్ సభ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కారీ మాట్లాడుతూ-'ఇది మన ప్రభుత్వానికి అత్యంత సున్నితమైన అంశం.
మా ప్రయత్నం ఎలా ఉన్నా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విఫలం అవుతున్నాయి. ప్రమాద ప్రాంతాలను బాగు చేసేందుకు రూ. 14,000-కోట్ల ప్రాజెక్టును సిద్ధం చేశామన్నారు. తద్వారా వీటిలో ఉన్న లొసుగులను చాలా వరకు తాగించవచ్చు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ఆమోదం పలికింది. "భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో అతి పెద్దది మరియు ఇంకా పెరుగుతోంది. ఎక్కువగా మార్కెట్ లోకి కొత్త కార్లను, బైకులను ప్రయోగిస్తున్నారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
ఇప్పటికే భారత్ లో కూడా విధులు నిర్వహిస్తున్న కంపెనీలు కొత్త ప్రయోగాలకు లోటుపాట్లు తాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం ఇతర పెద్ద ఆటోమోటివ్ మార్కెట్లలో మాదిరిగానే, పాత వాహనాలను రోడ్ల మీదకు తీసుకువెళ్లే విధంగా మారిస్తే బాగానే ఉండేవి. ఇవన్నీ రోడ్లు, రహదారుల కిక్కిరిసిపోవడానికి దారితీస్తున్నాయి.
చాలా మంది మోటరిస్టులు అనుసరించే నిర్లక్ష్య డ్రైవింగ్ తో కలిపి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రైవింగ్ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఒక నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో నివేదిక ప్రకారం 2016 లో భారత్ లో మొత్తం 4,80652 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
1,50785 మంది ప్రాణాలు కోల్పోగా, 4,94624 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2017, 2018 లకు సంబంధించిన గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రమాదాల సంఖ్య మాత్రమే పెరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇవి కేవలం నివేదించన మరియు రికార్డ్ చేయబడ్డ ఘటనల సంఖ్య మాత్రమే. రికార్డ్ చేయని ఘటనల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య చాలా పెరుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్లపై డ్రైవింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది.
అందువల్ల ఈ విషయమై ఏదో ఒకటి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నితిన్ గడ్కారీ దీనికి నాయకత్వం వహించాడు మరియు వీటిని అమలు చేయడానికి ఆమోదం పొందారు. రూ. 14,000 కోట్లు భారీ మొత్తం ఉండటంతో ఆర్థికంగా సహాయం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రోడ్ల అభివృద్ధికి ఉపయోగించే బడ్జెట్ లో ఈ నిధిని తారుమారు చేయడం జరగదు. ఈ నిధిని విడిగా ఉంచబడుతుంది మరియు కేవలం ప్రమాద ప్రదేశాలను గుర్తించడానికి మరియు లోటుపాటు ప్రదేశాలలో భద్రతను మెరుగుపరచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది.
దేశవ్యాప్తంగా వేలాది లొసుగులను లేదా ప్రమాద పీడిత ప్రాంతాలను ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నది. ఈ లొసుగులను గుర్తించి ఆ తర్వాత వాటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎలా ప్రణాళికలు రచిస్తోంది అనేది ఇప్పటి వరకు అస్పష్టంగా ఉంది.