15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంధ్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. దీని వలన ప్రజలు పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత వాహనాల కొనుగోలు చేయడానికి కొత్త ఆలోచిస్తారని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వారు దుష్టి మారుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే ఇక్కడ కొత్త నిర్ణయం ఏమిటంటే అది మీ పాత వాహనాల గురించి..

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పాత వాహనాలను అనుమతించేందుకు మోటారు వాహన నిబంధనలకు సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే సమయంలో ఒక సంవత్సరానికి బదులుగా ప్రతి ఆరు నెలలకు 15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ముందుకు వస్తుంది.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, "విద్యుత్ వాహనాలకు చేయూత అందించడం కోసం సిఎంవిఆర్(సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్) సవరణల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిందని

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

బస్సులలో దివ్యాంగుల కొరకు ఫ్రెండ్లీ ఫీచర్లను ధృవీకరించడం, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడిన వాహనాలను నిర్విరామం చేయడం కొరకు ఎనేబుల్ మెకానిజం కల్పించడం.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

15 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడిన మోటార్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవడానికి వాటిపై, ఫీజులు కూడా పెరిగాయి అని ప్రతిపాదన ఉంది.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఈ కేటగిరీ కింద డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో, మాన్యువల్ గేర్ ఉన్న వాహనాలకు రూ.1,200 మరియు ఆటోమేటెడ్ గేర్ వాహనాలకు రూ. 2,000 సర్టిఫికెట్ రెన్యువల్ చార్జీలను ఈ నోటిఫికేషన్ లో ప్రతిపాదించింది.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఈ విధంగా పేర్కొంది, "ప్రాధాన్యతా సీట్లు, సంకేతాలు, క్రచ్ లు, హ్యాండ్ రైల్/స్టాంక్లు, ప్రాధాన్యతా సీట్ల వద్ద నియంత్రణలు మరియు దివ్యంగుల కొరకు వీల్ చైర్, ఎంట్రీ/హౌసింగ్/లాకింగ్ ఏర్పాటు విభిన్నంగా ఉండే ప్యాసింజర్లు సీట్ల లేదా ప్యాసింజర్ ల కొరకు ఫిట్ నెస్ తనిఖీ చేసే సమయంలో చెక్ చేయాల్సిన పని ఉందని పేర్కొన్నది.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇష్యూ లేదా రెన్యువల్ కోసం ఫీజుల చెల్లింపునకు ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపు ఉంటుంది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రభుత్వం పాత వాహనాలను నిర్విరామం చేయడం ఒక ప్రధాన కారణాల్లో ఒకటి, ఇది పర్యావరణానికి కూడా మంచిది.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

మీడియం, హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు, కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను రూ.20,000 కు పెంచి, రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ.40,000 వద్ద ఫిక్స్ చేశారు. ఈ ధరలు వరుసగా దిగుమతి చేసుకున్న వాహనాలకు కూడా వర్తిస్తాయి.

 15 ఏళ్ల కంటే పాత వాహనాలపై భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాత వాహనాలకు రాపింగ్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం మంచి పని చేసిందని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రజలు తమ పాత వాహనాలను విక్రయించి ఫ్యూచర్ ఎబిలిటీ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతారు, దీంతో వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు.

Most Read Articles

English summary
Indian Government Proposes Scrapping Of Vehicles More Than 15 Years Old — A Push Towards EVs
Story first published: Tuesday, July 30, 2019, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X