Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాగ్వార్ నుండి మొదటి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది వివరాలు చుడండి
ఈ సంవత్సరం నుండి భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ధ్రువీకరించింది. దేశంలో వారి ఎలక్ట్రిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా, జాగ్వార్ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా ఐ-పేస్ ఎస్.యూ.విని ప్రారంభించనుంది.
ప్రపంచ నిబద్ధతలో భాగంగా జాగ్వార్ తన మొత్తం ఎలక్ట్రిసిఫైడ్ ఐచ్చికాలను తన పోర్ట్ఫోలియోలో అందించడానికి ప్రయత్నాలను ప్రరంబించింది.తదుపరి వచ్చే సంవత్సరాల్లో, జాగ్వార్ దేశంలో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహన ప్రవేశపెట్టనుంది,2019 నుండి వాటిలో హైబ్రిడ్స్ మరియు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బిఇవి) ప్రారంభమవుతాయి అని చెప్పింది.
జాగ్వార్ భారత మార్కెట్లో హైబ్రిడ్ ఉత్పత్తులను ముందుగానే పరిచయం చేయదలచుకుంది, కొంతకాలం తర్వాత, బ్రిటీష్ బ్రాండ్ దేశంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టనుంది, 2020 చివరలో ఐ-పేస్ అనే వాహనాన్ని తయారుచేయాలని భావిస్తోంది.
భారతదేశంలో ప్రవేశపెట్టిన నూతన ఎఫ్ఎఎంఈ-II పధకం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయటానికి జాగ్వర్ యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి చెప్పవచ్చు. దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారత ప్రభుత్వం దృష్టి పెట్టాలని జాగ్వార్ కోరుకుంది.
Most Read: సీసీటీవీ లో రికార్డ్ అయిన భయంకరమైన ప్రమాదం!
జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ఛైర్మెన్ రోహిత్ సూరి మాట్లాడుతూ అందరి దృష్టిని మరింత స్థిరమైన భవిష్యత్కు ఆకట్టుకోవడానికి మా ఇంజనీర్లు ఈ మార్గంలో నడపడానికి సరైన ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. జాగ్వార్ లాండ్ రోవర్ భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రభుత్వం యొక్క నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పారు.
ఈ సంస్థ భారతదేశ ప్రభుత్వంచే నిర్ధారించబడిన ఎఫ్ఎఎంఈ-II ద్వారా ప్రోత్సహించబడింది మరియు దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టింది. అన్ని రకాలైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయబోతోంది,రాబోయే జాగ్వార్ ఐ-పేస్ మొత్తం ఎలక్ట్రిక్ ఎస్.యూ.వి కి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు విద్యుత్ బ్యాటరీ 90KWతో వస్తుంది.
Most Read: రాయల్ ఎన్ఫీల్డ్ ను పట్టుకున్న ఐఏఎస్ అధికారి..!
ఎలక్ట్రిక్ మోటార్లు 392బిహెచ్పి యొక్క మిశ్రమ విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది మరియు ఒక్క సరి ఛార్జ్ చేస్తే 480కి.మీ దూరాన్ని ప్రయాణించవచ్చును. జాగ్వార్ ఐ-పేస్ ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది, ఇది బ్యాటరీలను కేవలం 40 నిమిషాలలో ఛార్జ్ చేస్తుంది.