Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 5 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 8 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 9 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]
మన దేశంలో రాజకీయంగా ఎన్నో ఆదాయాలు ఉంటాయి,వారికీ కావలసిన అన్ని దొరుకుతాయి,డబ్బు కూడా వారికీ కొదవఉండదు. కానీ వారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు,అలాంటి సంఘటన ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ క్రింది వీడియోను చూస్తే మీకు అర్థం అవుతుంది.
మంత్రి భార్య టోల్ ప్లాజా దగ్గర ఉద్యోగులతో వాదనకు దిగారు,వచ్చిన ప్రారంభంలో టోల్ చెల్లించడానికి నిరాకరించారు.తుదకు, ఆమె టోల్ ప్లాజా ఉద్యోగులు, చెల్లించాల్సి వచ్చింది. ఆమె టయోటా ఫార్చూనర్ లో వెళ్తూ ఉంటే,అక్కడ పన్ను చెల్లించకుండానే అనుమతించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ప్రతీపతి పూలా రావు భార్య పి. వెంకట కుమారి తన వ్యక్తిగత టయోటా ఫార్చూనర్ లో హైదరాబాదు నుంచి గుంటూరుకు వెళుతుండగా,మాదుగులపల్లి టోల్ ప్లాజాలో ఈ సంఘటన జరిగింది.
వీడియో,మంత్రి భార్య టోల్ ప్లాజా ఉద్యోగులతో వాదించారు,వీరిలో ఒక ఉద్యోగి నిలబడి, టయోటా ఫార్చూనర్ టోల్ లేకుండా అనుమతించబడదని మంత్రి భార్యకు స్పష్టంగా చెప్తాడు,కానీ ఆమె వినలేదు.
టోల్ ప్లాజా ఉద్యోగి కూడా టయోటా ఫార్చూనర్లో 'ఎంఎల్ఎ' స్టిక్కర్ గురించి తాను మంత్రి భార్యను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ 2018 తోనే ఎంఎల్ఎ స్టిక్కర్ చెల్లుబాటు గడువు ముగిసింది అని చెప్పాడు,
శాసనసభ సభ్యులు (ఎంఎల్ఎ లు) భారతదేశంలోని అనేక రాష్ట్ర రహదారులను ఉపయోగిస్తున్నప్పుడు మినహాయింపు పొందిన ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది.ఈ మినహాయింపు ఎంఎల్ఎ వ్యక్తిగతంగా వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది.
అలాగే, ఈ మినహాయింపు ఎంఎల్ఎ యొక్క అధికారిక వాహనంకి మాత్రమే ఉంటుంది, ఇది ప్రయాణించే వ్యక్తి యొక్క స్థితిని వివరించే స్టికర్ మాత్రమే.
Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!
గుంటూరులో విలేఖరులతో మంత్రి భార్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇంకా ప్రకటించ లేదు.నా భర్త ఇప్పటికీ ఒక మంత్రిగా ఉన్నాడు అలాంటప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది తన కారును ఎలా అడ్డుకుంటారు? అని చెప్పింది.
Most Read: ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?
టోల్ చెల్లింపుల విషయంలో భారతదేశంలో రాజకీయ నాయకులు టోల్ ప్లాజా సిబ్బందితో వాదనలను చేయడం ఇది మొదటిసారి కాదు.
Most Read: డ్రైవ్లరు లేకుండా కార్ రేసింగ్.. మరి నడిపింది ఎవరో తెలుసా?
టోల్ రహదారిలో రుసుము చెల్లించాలని అడిగినప్పుడు, టోల్ ప్లాజా ఉద్యోగులపై రాజకీయ నాయకులు,వారి ఎస్కార్ట్లు ఎన్నోసార్లు గొడవ పెట్టుకొన్నారు.
టోల్ చెల్లింపు గురించి రాజకీయ నాయకులతో ఎన్నో సార్లు హింసాత్మక సంఘటనలు జరిగారు.టోల్ ప్లాజా వద్ద CCTV రికార్డు ఫుటేజ్ వెలుగులోకి వస్తునే ఉన్నాయి,ఇటువంటి సంఘటనలు చాలా అన్యాయంగా ఉంటాయి.
Source:V6 News Telugu