Just In
- 6 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 7 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 10 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 11 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెట్రోల్ మరియు డీజల్ లపై సంచలన నిర్ణయం తీసుకొన్న కేంద్రం
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ దేశంలో డీజిల్, పెట్రోలు వాహనాలను పూర్తిగా నిషేధించే ప్రణాళికలు లేవని, ఎందుకంటే పెరుగుతున్న ఇంధన డిమాండ్ ను శిలాజ ఇంధనాలు, బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల కలయికతో వస్తున్నాయి అని చెప్పారు.
భారత ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ చైతన్యం పెంచడానికి ప్రణాళికలు చేస్తూ దాని దిశగా పని చేస్తోంది. 2030 నాటికి పెట్రోల్ మరియు డీజల్ టూ వీలర్స్, త్రీ-వీలర్స్, ప్యాసింజర్ కార్లను నిషేధిస్తూ, చమురు దిగుమతులపై చాలా ఖర్చులను తగ్గిస్తూ దేశీయంగా ఆదా చేయాలని నీతి ఆయోగ్లో ఇటీవల సూచించింది.
భారతదేశం తన చమురు డిమాండుకు 80 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అయితే, పెట్రోల్ మరియు డీజల్ లతో నడిచే కార్లను త్వరలో ఏ సమయంలోనైనా నిషేధించ వచ్చని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాధాన్యతాను పొందుతుండగా, అలాగే ఇంధన అవసరాలను బిఎస్-6 గ్రేడ్ పెట్రోల్ మరియు డీజల్, (సిఎన్ జి) కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్, మరియు బయో ఇంధనాల కలయిక ద్వారా ఉంటుందని మంత్రి ధర్మేంద్ర చెప్పారు.
డీజిల్, పెట్రోల్ వాహనాలపై దేశంలో నిషేధాన్నీ విధించక పోతే, ప్రభుత్వం అధిక విద్యుత్ వాహనాల వినియోగాన్నీ ఎలా ముందుకు కొనసాగుతుందని, అందువలన దేశీయంగా భారీగా పెట్రోలు, డీజిల్ దిగుమతిని తగ్గించే అంతిమ లక్ష్యంతో ఉన్నామని ఈ విషయాన్ని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
అయితే ఒక నిర్దిష్ట తేదీ నుండి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను నిషేధిస్తూ పేర్కొనే అధికారిక ప్రభుత్వ పత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. ఇటీవల జరిగిన సమావేశాలలో కూడా ఎక్కడా వెల్లడించలేదు.
ప్రభుత్వ, నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతిని భారతదేశం యూఎస్డి 112,000,000,000 ఖర్చు చేసింది. పెట్రోలియం ఆధారిత టూ వీలర్లు, త్రీ వీలర్ల అమ్మకాలను 2025 నాటికి భారత్ నిషేధించాలని ఈ ఏడాది మొదట్లో సిఫార్సు చేసింది.
2030 లో ప్రారంభించని సంస్థల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలపై నిషేధం విధించాలని కూడా సిఫార్సు చేసింది. ఉబెర్ మరియు ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్స్ కూడా 2030 నుండి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని పిలుపునిచ్చింది.
2030 నుండి నాన్ ఎలక్ట్రిక్ కార్లను నిషేధించాలన్న ప్రతిపాదన అవాస్తవమని విశ్లేషకులు మరియు ఆటో తయారీదారులు భావిస్తున్నారు, ఎందుకంటే ఇంధన డిమాండ్, పెరుగుతున్న జనాభాతో అధిక వాడకం కూడా ఉంది. అయితే 2030 నుంచి పెట్రోలు, డీజిల్ అమ్మకాలన్నిటినీ నిషేధించలేమని దేశ చమురు మంత్రి ఒప్పుకున్నాక కొంత ఊరట లభించి ఉంటుందని తెలుస్తోంది.