Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారత్ & అమెరికా మధ్య తిరిగి ప్రారంభం కానున్న ఫ్లైట్ సర్వీస్ ; ఎప్పటినుంచో తెలుసా ?
భారతదేశంలో విమానాలను నియంత్రించే డిజిసిఎ, జూలై 23 నుండి భారతదేశం మరియు యుఎస్ మధ్య ప్రయాణీకుల విమానాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య ప్రయాణీకుల విమానాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అమెరికా మరియు భారతదేశం మధ్య విమాన సర్వీసును ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలు కూడా త్వరలో విమానాలను ప్రారంభించే అవకాశం ఉంది. పెరిగిన కరోనావైరస్ కేసుల కారణంగా డిజిసిఎ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిరవధికంగా నిలిపివేసిన విషయం అందరికి తెలిసిన విషయమే.
రెండు నెలల సస్పెన్షన్ తర్వాత మే 25 న దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ విమానయాన సంస్థలు తమ ప్రయాణీకులలో 45% మందిని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడతాయి.
MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి
విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం కింద జూలై 15 నాటికి 6,87,467 మంది భారతీయులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
కరోనా వైరస్ వల్ల భారతదేశం మాత్రమే కాకుండా యుఎస్ మరియు రష్యా కూడా ఎక్కువగా ప్రభావితమైంది. భారతదేశంలో ఇప్పుడు కరోనా కేసులు 10 లక్షలను దాటాయి. గత 15 రోజులుగా భారతదేశంలో కరోనా చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది.
MOST READ:సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]
భారతదేశంలో లాక్ డౌన్ జూన్ 8 తో ముగిసినప్పటికీ కరోనావైరస్ సంక్రమణల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ప్రతిరోజూ వందలాది మంది కరోనా భారిన పడ్డారు. ఇప్పుడు ప్రతిరోజూ 25 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విమానాలను ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే, నాగ్పూర్, అహ్మదాబాద్ వంటి హాట్స్పాట్ల నుండి నిషేధించారు. ఇక్కడ ఈ నిషేధం జూలై 31 వరకు అమలులో ఉండే అవకాశం ఉంటుంది.
MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా