Just In
- 1 hr ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 17 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 18 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భారతదేశంలో కమర్షియల్ వాహనాలకు ప్రసిద్ధి చెందిన ఫోర్స్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1000 ట్రావెలర్ అంబులెన్స్లను పంపిణీ చేసినట్లు బుధవారం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని గురువారం అందుబాటులో రానున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభింస్తున్న ఈ అంబులెన్స్లు జాతీయ అంబులెన్స్ కోడ్కు అనుగుణంగా వస్తాయని పూణేకు చెందిన ఆటో మేజర్ ప్రకటించింది.
MOST READ:దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్
ఆటోమేకర్ పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఫోర్స్ కంపెనీ అందిస్తున్న ట్రావెలర్ అంబులెన్స్లలో 130 అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు మరియు 656 మొబైల్ మెడికల్ యూనిట్లు ఉన్నాయి.
ఫోర్స్ కంపెనీ యొక్క మొబైల్ మెడికల్ యూనిట్లలో కోవిడ్ స్క్రీనింగ్ సదుపాయాలు ప్రత్యేకంగా అందించబడతాయి. ఈ మెడికల్ యూనిట్లలో ఉపయోగించే వాహనాలు 104 డయల్ చేయడం ద్వారా పౌరులకు దీనిని యాక్సెస్ చేయవచ్చని వాహన తయారీదారు తెలిపారు.
MOST READ:కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా
దీనిపై ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాన్ ఫిరోడియా మాట్లాడుతూ కొనసాగుతున్న కరోనా మహమ్మారి నివారణలో భాగంగా త్వరతిగతిన సేవలను అందించడానికి ఈ అంబులెన్సులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ అంబులెన్సులు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్న కారణంగా ప్రభుత్వం ప్రజలకు అత్యవర సేవలను అందించడానికి ఈ అంబులెన్సులు ప్రవేశపెడుతున్నారు.
MOST READ:డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో
ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్ చేసిన వారిని వెంటనే ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్, మొబైల్ ఫోన్ వంటివి ఇందులో ఉంటాయి. రెండువైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమెటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.